నర్సరీలకు కోవిడ్ 19 మార్గదర్శకాలు సవరించిన అబుధాబి
- June 21, 2021
అబుధాబి: ఎమిరేట్ లో నిర్వహించబడుతోన్న పిల్లల నర్సరీలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాల్ని అబుధాబి అథారిటీస్ సోమవారం విడుదల చేశాయి. కొత్త రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతి ‘బబుల్’కీ 8 నుంచి 12 మంది వరకు చిన్నారుల సంఖ్యను పెంచారు. 45 రోజుల నుంచి రెండేళ్ళ వయసు చిన్నారుల వరకు ఇది వర్తిస్తుంది. 2 నుంచి నాలుగేళ్ళ వయసు చిన్నారులు 10 నుంచి 16 మంది ‘బబుల్’లో వుండొచ్చు. పాజిటివ్ కేసు రిపోర్ట్ అయితే బబుల్ 10 రోజుల పాటు మూసి వేయాల్సి వుంటుంది. 3 లేదా ఎక్కువ బబుల్స్ కరోనా బారిన పడితే నర్సరీ మొత్తం 10 రోజులపాటు మూసెయ్యాల్సి వుంటుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు క్లాస్ రూములో దూరం 3.5 చదరపు మీటర్లు వుండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇది 5 చదరపు మీటర్లు వుండాలి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!