కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- February 01, 2026
కువైట్: కువైట్ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉదయం 10:00 గంటలకు కాకుండా, మధ్యాహ్నం 12:00 గంటలకు హెచ్చరిక సైరన్ల ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. రాబోయే నెలల్లో సాధారణ సైరన్ పరీక్షలు యథావిధిగా ఉదయం 10:00 గంటలకు కొనసాగుతాయని పేర్కొంది.
జాతీయ సైరన్ వ్యవస్థ సామర్థ్యం మరియు సంసిద్ధతను నిర్ధారించడానికి ప్రతి నెలా ప్రారంభంలో నిర్వహించే ఒక సాధారణ చర్యగా ఈ సైరన్ పరీక్షలు ఉంటాయని మంత్రిత్వశాఖ పునరుద్ఘాటించింది. సైరన్ మోగించడం కేవలం పరీక్ష ప్రయోజనాల కోసం మాత్రమేనని, ఇది ఎటువంటి అత్యవసర పరిస్థితిని సూచించదని పౌరులకు మరియు నివాసితులకు సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







