కోవిడ్ 19 యాక్టివ్ కేసుల చికిత్స కోసం తొలి క్లినిక్ ప్రారంభించిన బహ్రెయిన్
- June 22, 2021
బహ్రెయిన్: అల్ షామిలి మెడికల్ సెంటర్ వద్ద కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు వైద్య చికిత్స అందించేందుకోసం స్పెషలైజ్డ్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. సోట్రోవిమాబ్ అలాగే మోనోక్లోనల్ యాంటీ బాడీస్ వృద్ధి చేసే మందుల్ని ఉపయోగించి ఇక్కడ వైద్య చికిత్స అందిస్తారు. ఈ సందర్భంగా మినిస్టర్ మాట్లాడుతూ, బహ్రెయిన్ అనుభవాల్ని జిఎస్కే డెలిగేషన్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని చెప్పారు. ఇంట్రా వీనస్ విధానంలో సోట్రోవిమాబ్ మెడిసిన్ కరోనా బాధితులకు అందిస్తారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది అందుబాటులో వుంటుంది. అత్యవసర వినియోగం కింద ఈ మందుని బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదించింది. జిఎస్కే (గ్లాస్కో స్మిత్ క్లైన్) ఈ మందుని తయారు చేసింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







