కోవిడ్ 19 యాక్టివ్ కేసుల చికిత్స కోసం తొలి క్లినిక్ ప్రారంభించిన బహ్రెయిన్
- June 22, 2021
బహ్రెయిన్: అల్ షామిలి మెడికల్ సెంటర్ వద్ద కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు వైద్య చికిత్స అందించేందుకోసం స్పెషలైజ్డ్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. సోట్రోవిమాబ్ అలాగే మోనోక్లోనల్ యాంటీ బాడీస్ వృద్ధి చేసే మందుల్ని ఉపయోగించి ఇక్కడ వైద్య చికిత్స అందిస్తారు. ఈ సందర్భంగా మినిస్టర్ మాట్లాడుతూ, బహ్రెయిన్ అనుభవాల్ని జిఎస్కే డెలిగేషన్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని చెప్పారు. ఇంట్రా వీనస్ విధానంలో సోట్రోవిమాబ్ మెడిసిన్ కరోనా బాధితులకు అందిస్తారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది అందుబాటులో వుంటుంది. అత్యవసర వినియోగం కింద ఈ మందుని బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదించింది. జిఎస్కే (గ్లాస్కో స్మిత్ క్లైన్) ఈ మందుని తయారు చేసింది.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







