తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 29, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటు మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వైరస్తో 3వేల 651 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా నిన్న 14వందల 17మంది కరోనా నుంచి కోలుకుంటే ఇవాళ 13వందల 62మంది మాత్రమే ఆరోగ్యంగా కోలుకునున్నారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 6,22,593కు పెరిగాయి. 6,05,455 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 13,487 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









