తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి: గవర్నర్ నరసింహన్
- March 09, 2016
తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. కారణాలేవైనా..ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. స్కౌట్స్, గైడ్స్ ఉద్యమం ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి నెలలో కనీసం ఒక రోజు స్కౌట్స్, గైడ్స్ చేపట్టి యువతకు చక్కటి సందేశం ఇవ్వాలని స్పష్టం చేశారు. భారత్ స్కౌట్స్, గైడ్స్ విభజన ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన భారత్ స్కౌట్స్, గైడ్స్ తెలుగు రాష్ట్రాల సాధారణ కౌన్సిల్ సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







