తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి: గవర్నర్ నరసింహన్
- March 09, 2016
తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. కారణాలేవైనా..ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. స్కౌట్స్, గైడ్స్ ఉద్యమం ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి నెలలో కనీసం ఒక రోజు స్కౌట్స్, గైడ్స్ చేపట్టి యువతకు చక్కటి సందేశం ఇవ్వాలని స్పష్టం చేశారు. భారత్ స్కౌట్స్, గైడ్స్ విభజన ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన భారత్ స్కౌట్స్, గైడ్స్ తెలుగు రాష్ట్రాల సాధారణ కౌన్సిల్ సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







