ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు

- March 10, 2016 , by Maagulf
ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతిలతో ఆయన భేటీ కానున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com