ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లోకి ఆగస్టు 1 నుండి వ్యాక్సినేషన్ పొందినవారికే ప్రవేశం
- July 21, 2021
జెడ్డా: ఆగష్టు 1 నుండి పబ్లిక్ మరియు ప్రైవేటు సంస్థల్లోనికి వ్యాక్సిన్ పొందని వారిని అనుమతించరు. ఈ విషయాన్ని మినిస్ర్టీ ఆప్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందడం లేదా, కరోనా బారిన పడి, కోలుకోవడం తప్పనిసరి. కమర్షియల్ సెంటర్స్, మాల్స్, హోల్ సేల్ మరియు రిటైల్ స్టోర్సు, పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లు, రెస్టారెంట్లు, కేఫ్లు, పురుషుల బార్బర్ షాపులు, మహిళల బ్యూటీ సెలూన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







