ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లోకి ఆగస్టు 1 నుండి వ్యాక్సినేషన్ పొందినవారికే ప్రవేశం
- July 21, 2021జెడ్డా: ఆగష్టు 1 నుండి పబ్లిక్ మరియు ప్రైవేటు సంస్థల్లోనికి వ్యాక్సిన్ పొందని వారిని అనుమతించరు. ఈ విషయాన్ని మినిస్ర్టీ ఆప్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందడం లేదా, కరోనా బారిన పడి, కోలుకోవడం తప్పనిసరి. కమర్షియల్ సెంటర్స్, మాల్స్, హోల్ సేల్ మరియు రిటైల్ స్టోర్సు, పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లు, రెస్టారెంట్లు, కేఫ్లు, పురుషుల బార్బర్ షాపులు, మహిళల బ్యూటీ సెలూన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ