జాబ్ మేళాలో 26 కంపెనీలు
- March 10, 2016
కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ గ్రా మంలోని ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 11, 12న '1000 జాబ్ మేళా' నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిప ల్ కె.వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 26 కంపెనీలు పాల్గొంటున్నాయని, తెలంగాలో మొదటిసారిగా ఈ 1000 జాబ్ మేళా ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలో నిర్వహిస్తున్నామని, ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఉద్యోగ మేళాలో పా ల్గొని ఉద్యోగం పొందాలని ఆయన కోరారు. ఈ ఉద్యోగ మేళా ను బీఎన్ శ్రీనివాస్, కేవీ సురే్షకుమార్, వి.వంశీకృష్ణ, బి.శివరాంకృష్ణ, ఎం.పల్లవి, విజయ్కుమార్ కోఆర్డినేటర్లు వ్యహరిస్తారని వెంకటేశ్వర్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







