వాది విషాదం..ఈతకు వెళ్లి బాలుడి మృతి
- August 04, 2021
ఒమన్: ఒమన్ లోని సోహర్ విలాయత్ పరిధిలోని వాదిలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం వెళ్లిన 13 ఏళ్ల బాలుడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఉత్తర అల్ బటినా గవర్నర్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ..ప్రమాద సమాచారాన్ని అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుంది. బాలుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అతని మృత దేహాన్ని వెలికి తీసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు. ఈత కోసం కేటాయించని నీటి ప్రదేశాలకు పిల్లలను పంపించకూడాదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









