వాది విషాదం..ఈతకు వెళ్లి బాలుడి మృతి
- August 04, 2021
ఒమన్: ఒమన్ లోని సోహర్ విలాయత్ పరిధిలోని వాదిలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం వెళ్లిన 13 ఏళ్ల బాలుడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఉత్తర అల్ బటినా గవర్నర్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ..ప్రమాద సమాచారాన్ని అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుంది. బాలుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అతని మృత దేహాన్ని వెలికి తీసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు. ఈత కోసం కేటాయించని నీటి ప్రదేశాలకు పిల్లలను పంపించకూడాదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







