కృష్ణా పుష్కరాల కోసం 241 కోట్ల రూపాయలతో పనులు..
- March 12, 2016
కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో 241 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడి దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వరకూ పుష్కర ఘాట్ల పనుల తీరును పరిశీలించారు. అన్ని పనులనూ సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









