కృష్ణా పుష్కరాల కోసం 241 కోట్ల రూపాయలతో పనులు..

- March 12, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాల కోసం 241 కోట్ల రూపాయలతో పనులు..

 కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో 241 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడి దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వరకూ పుష్కర ఘాట్ల పనుల తీరును పరిశీలించారు. అన్ని పనులనూ సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com