తెలంగాణ కరోనా అప్డేట్
- August 08, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 79,231 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి. 623 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి కాగా.. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం మొత్తం 79,231 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,406కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,825కి పెరిగింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









