ఆహ్లాదంగా ముగిసిన "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2
- March 13, 2016
మ్యూసిక్ ఇండియా వారి "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2 మొన్న 11-మార్చ్-2016 శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఇండియా క్లబ్ లో ఎంతో ఆహ్లాదంగా ముగిసింది. మ్యూసిక్ డైరెక్టర్ ద్వయం శంకర్-జైకిషన్ ల ఆ పాత మాధురాలను ఈ తరం కొంపోశర్స్ విశాల్-శేఖర్ ల సూపర్ హిట్ పాటలతో కలిపి ఆన్లైన్ ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేయబడిన "మేరీ ఆవజ్ సునో" సింగర్స్ మ్యూసిక్ ఇండియా టీమ్ తో కలిసి అధ్భుతంగా ఆలపించి ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు.
ఎపిసోడ్-2 కి సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ మ్యూసిక్ ఇండియా టీమ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంది.
"మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-౩ మరో విన్నూత్న కాన్సెప్ట్ తో జూన్ నెల మొదటి వారం లో అబూ ధాబీ లో జరుగుతుందని మ్యూసిక్ ఇండియా వారు ఈ ప్రోగ్రామ్ లో ప్రకటించారు.
మ్యూసిక్ ఇండియా ప్రోగ్రాంస్ లో పాల్గొన దలచిన వారు Facebook.com/MusicIndiaAtDubai పేజ్ ని follow అవ్వగలరు.


తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









