ఆహ్లాదంగా ముగిసిన "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2
- March 13, 2016
మ్యూసిక్ ఇండియా వారి "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2 మొన్న 11-మార్చ్-2016 శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఇండియా క్లబ్ లో ఎంతో ఆహ్లాదంగా ముగిసింది. మ్యూసిక్ డైరెక్టర్ ద్వయం శంకర్-జైకిషన్ ల ఆ పాత మాధురాలను ఈ తరం కొంపోశర్స్ విశాల్-శేఖర్ ల సూపర్ హిట్ పాటలతో కలిపి ఆన్లైన్ ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేయబడిన "మేరీ ఆవజ్ సునో" సింగర్స్ మ్యూసిక్ ఇండియా టీమ్ తో కలిసి అధ్భుతంగా ఆలపించి ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు.
ఎపిసోడ్-2 కి సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ మ్యూసిక్ ఇండియా టీమ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంది.
"మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-౩ మరో విన్నూత్న కాన్సెప్ట్ తో జూన్ నెల మొదటి వారం లో అబూ ధాబీ లో జరుగుతుందని మ్యూసిక్ ఇండియా వారు ఈ ప్రోగ్రామ్ లో ప్రకటించారు.
మ్యూసిక్ ఇండియా ప్రోగ్రాంస్ లో పాల్గొన దలచిన వారు Facebook.com/MusicIndiaAtDubai పేజ్ ని follow అవ్వగలరు.


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







