వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు: 85 శాతం అభ్యర్థనల తిరస్కరణలు
- August 19, 2021
కువైట్: వ్యాక్సినేషన్ మినహాయింపు కమిటీ, 300కి పైగా అభ్యర్థనల్ని పరిశీలించింది కోవిడ్ 19 వ్యాక్సినేషన్కి సంబంధించి. గత ఆదివారం నుంచి ఈ మినహాయింపు అభ్యర్థనల దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. వీటిల్లో 85 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మినిస్ట్రీ పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఆ అభ్యర్థనలు లేకపోవడమే కారణం. సంబంధిత మెడికల్ రిపోర్టులు ప్రభుత్వ వైద్య కేంద్రాల నుంచి సమర్పించాల్సి వుంటుంది మినహాయింపుల కోసం.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







