ఒమన్ రక్తదానం కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి
- August 19, 2021
మస్కట్: విలాయత్ ఆఫ్ సుర్ ప్రాంతంలో ఆగస్ట్ 27న ఒమనీ విమెన్ అసోసియేషన్ వద్ద జరిగే రక్త దాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. బిదాయత్ ఖాయిర్ వాలంటీర్ బృందం, బ్లడ్ బ్యాంక్ సుర్ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఆగస్ట్ 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐడెంటిటీ ప్రూఫ్ తీుకురావడంతోపాటు ఫేస్ మాస్కుని ధరించి రావాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







