24 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం : ఆఫ్ఘన్
- March 13, 2016
ఆఫ్ఘనిస్థాన్లోని తూర్పు నంగర్హర్ ప్రావిన్స్లో సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 24 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. రెండువారాల క్రితం అచిన్ జిల్లాలో సైనిక ఆపరేషన్ ప్రారంభించామని, ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని మొత్తం ఐఎస్ ఉగ్రవాదులను ఏరివేశామని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసే వరకూ సైనిక ఆపరేషన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







