అనుకూలంగా వార్షిక బడ్జె : ఈటెల రాజేందర్
- March 13, 2016
అన్ని వర్గాలకు అనుకూలంగా వార్షిక బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ రోజు బడ్జెట్ సందర్భంగా ఆయన అసెంబ్లికి బయలుదేరారు. అసెంబ్లికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో లక్షా 30వేల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకున్న తర్వాతే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అన్నారు.కన్నీళ్లు, కష్టాలు లేని రాష్ట్రంగా తెలంగాణ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా కాబోతోందన్నారు. మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ముందుకువెళ్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







