అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులకు సంబంధించి గ్రీన్ లిస్ట్ సవరణ
- August 21, 2021
అబుధాబి: డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం అబుధాబి (డిసిటి - అబుధాబి), సవరించిన గ్రీన్ లిస్టుని వెల్లడించింది.అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులకు సంబంధించి ఈ గ్రీన్ లిస్ట్ విడుదల చేశారు. అల్బేనియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బహ్రెయిన్, బెల్జియం, బ్రూనై, బల్గేరియా, కెనడా, చైనా, జెక్ రిపబ్లిక్, జర్మనీ, హాంగ్ కాంగ్, హంగేరీ, మాల్టా, మారిషస్, మాల్డోవా, న్యూజీలాండ్, పోలాండ్, ఐర్లాండ్, రొమేనియా, సౌదీ అరేబియా, సెర్బియా, సీషెల్స్, సింగపూర్, సౌత్ కొరియా, స్వీడెన్, స్విట్జర్లాండ్, తైవాన్, ప్రావిన్స్ ఆఫ్ చైనా, ఉక్రెయిన్ ఈ గ్రీన్ లిస్టులో వున్నాయి. 20 ఆగస్టు నుంచి ఈ లిస్ట్ అమల్లోకి వచ్చింది. ప్రయాణానికి 28 రోజుల ముందు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే, అలాంటివారికి అబుధాబి మరియు బహ్రెయిన్, గ్రీస్, సెర్బియా, సీషెల్స్ మధ్య ప్రయాణం చేసినప్పుడు క్వారంటైన్ అవసరం వుండదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







