చెక్కుల పట్ల నిరాధరణ - " ఇ - డబ్బుల " పట్ల ఆదరణ
- March 14, 2016
కొత్త ఒక వింత...పాత ఒక రోత అన్నట్లుగా తయారయ్యంది బహ్రెయిన్ లో బ్యాంకు చెక్కుల పరిస్థితి. వీటి వాడకం క్రమేపీ తగ్గిపోతుందని సర్వే లు సైతం తేల్చిచెబుతున్నాయి. నిధులను బదిలీ చేయడానికి ప్రజలు ఆన్ లైన్ వంటి పలు రకాల సౌకర్యవంతమైన ఇతర హైటెక్ విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. సమాచారం, ఇ- గవర్నమెంట్ అధికారులు తాజాగా విడుదల చేసిన గణాంకాలు ప్రకారం 38 శాతం మంది ప్రజలు తమ ఆర్థిక చెల్లింపుల్లో ఇ డబ్బుల ద్వారా లేక ఆన్ లైన్ , స్మార్ట్ ఫోన్ల విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది గత ఏడాది కంటే మూడు రెట్లు పెరిగిందని నివేదిక తెలియచేస్తుంది, ఇన్ఫర్మేషన్ మరియు ఇ - గవర్నమెంట్ అథారిటీ వైస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాకరేయ అహ్మద్ ఆల్ఖ్హజ ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఆర్ధిక లావాదేవీలు మరియు చెల్లింపులు జాతీయ పోర్టల్ (బహరేన్ .బి హెచ్) వివరాల ప్రకారం 35 మిలియన్ బహ్రేయినీ దినార్ల మొత్తంగా ఈ పెరుగుదల ఉంది, అలాగే 32 శాతం ఆర్ధిక లావాదీవిలు ఆసక్తికరంగా, స్మార్ట్ ఫోన్ల లోని అప్లికేషన్ ద్వారా జరగడం విశేషం.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







