రేపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న జగన్
- March 14, 2016
స్పీకర కోడోల శివప్రసాదరావుపై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్ష నేత వైకాపా అధినేత జగన్ అన్నారు. శాసన సభ రేపటికి వాయిదా పడటంతో ఆయన మీడియాతో మాట్లాడారు. కౌరవ సభనుచూశామని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపైనే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం చేయబోతున్నామని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









