ఉగ్రవాదంపై పోరు, భద్రతపై ఖతార్, సౌదీ చర్చలు
- September 07, 2021
దోహా: అరబ్ దేశాల శాంతికి, దేశ భద్రతకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఖతార్, సౌదీ నేతలు సమావేశం అయ్యారు. ఖతార్ తరపున ఆ దేశ ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, సౌదీ తరపున కింగ్డమ్ అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొవటం, భద్రతా, పోలీసు రంగంలో సంస్కరణలపై పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసే మార్గాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







