ఉగ్రవాదంపై పోరు, భద్రతపై ఖతార్, సౌదీ చర్చలు
- September 07, 2021
దోహా: అరబ్ దేశాల శాంతికి, దేశ భద్రతకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఖతార్, సౌదీ నేతలు సమావేశం అయ్యారు. ఖతార్ తరపున ఆ దేశ ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, సౌదీ తరపున కింగ్డమ్ అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొవటం, భద్రతా, పోలీసు రంగంలో సంస్కరణలపై పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసే మార్గాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు









