ఉగ్రవాదంపై పోరు, భద్రతపై ఖతార్, సౌదీ చర్చలు
- September 07, 2021
దోహా: అరబ్ దేశాల శాంతికి, దేశ భద్రతకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఖతార్, సౌదీ నేతలు సమావేశం అయ్యారు. ఖతార్ తరపున ఆ దేశ ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, సౌదీ తరపున కింగ్డమ్ అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొవటం, భద్రతా, పోలీసు రంగంలో సంస్కరణలపై పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసే మార్గాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









