ఉగ్రవదదాడిలో మరిణించిన అయిదుగురు సైనికులు
- March 17, 2016
ఈజిప్ట్లోని ఓ ఆర్మీ చెక్పోస్ట్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాద ప్రభావిత ద్వీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మృతి చెందగా..మరో 8మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు మోర్టార్ షెల్ పేల్చి దాడికి పాల్పడ్డారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







