ఎక్స్పో 2020 దుబాయ్ విజిటర్స్ కోసం వాట్సాప్ అన్ బ్లాక్ చేసిన యూఏఈ?
- September 30, 2021
యూఏఈ: వాట్సాప్ ఇతర ఇంటర్నెట్ యాప్స్ ద్వారా కాల్స్కి అథారిటీస్ అనుమతించినట్లుగా తెలుస్తోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల్ని చాలా యాప్స్ వినియోగిస్తున్నాయి. ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ వాయిస్ మరియు వీడియో కాల్స్ విషయమై యూఏఈలో కొద్ది సంవత్సరాలుగా నిషేధం వుంది. అయితే, వాట్సాప్ మరియు స్కైప్ ద్వారా వీటికి ప్రస్తుతం వెసులుబాటు కల్పించినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయమై సమాచారం తెలుసుకునేందుకు ఎక్స్పో నిర్వాహకులు, యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీని సంప్రదించారు. అయితే, ఎక్స్పో కోసమే వీటిని అనుమతించారా.? అన్న విషయమై స్పష్టత రావాల్సి వుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







