ట్రాఫికింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న 19 మంది
- September 30, 2021
మనామా: 19 మంది వ్యక్తులు క్రిమినల్ గ్యాంగులా ఏర్పడి, ట్రాఫికింగ్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్కి వీరిని రిఫర్ చేయడం జరిగింది. హై క్రిమినల్ కోర్టు యెదుట ఈ కేసు విచారణ అక్టోబర్ 12న జరగనుంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామంటూ మహిళల్ని నిందితులు వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. 11 మంది బాధితుల్ని నిందితులు వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. విచారణ అనంతరం 18 మంది అనుమానితులకు కస్టడీ విధించారు. ఓ అనుమానిత మహిళపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







