ట్రాఫికింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న 19 మంది
- September 30, 2021
మనామా: 19 మంది వ్యక్తులు క్రిమినల్ గ్యాంగులా ఏర్పడి, ట్రాఫికింగ్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్కి వీరిని రిఫర్ చేయడం జరిగింది. హై క్రిమినల్ కోర్టు యెదుట ఈ కేసు విచారణ అక్టోబర్ 12న జరగనుంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామంటూ మహిళల్ని నిందితులు వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. 11 మంది బాధితుల్ని నిందితులు వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. విచారణ అనంతరం 18 మంది అనుమానితులకు కస్టడీ విధించారు. ఓ అనుమానిత మహిళపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









