బలం కోల్పోతున్న ఐఎస్ఐఎస్
- March 17, 2016
ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ క్రమంగా పట్టుకోల్పోతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత పదిహేను నెలల్లో కరడుగట్టిన తీవ్రవాద సంస్థ తన అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 22శాతంపై పట్టు కోల్పోయిందని తేలింది. ముఖ్యంగా గడచిన 3 నెలల్లో 8శాతం ప్రాంతం వారి చేజారిపోయిందని స్పష్టం చేసింది. ఆర్థికంగా, మందీమార్బలంలోనూ తీవ్రనష్టాలను ఎదుర్కొంటోందని వెల్లడించింది. ఐహెచ్ఎస్ జాన్సే360 అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అతిక్రూరంగా ప్రత్యర్థులను మట్టుబెట్టి, ఆ దృశ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ఐఎస్ఐఎస్పై ప్రపంచదేశాలనుంచి దాడులు పెరగడంవల్ల ఈ పరిణామాలు సంభవించాయని ఆ నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







