సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆన్ లైన్ వర్క్ కు అనుమతించండి
- October 05, 2021ఒమాన్: షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో జనం బయటకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఈ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మస్కట్ లేబర్ మినిస్ట్రీ ప్రైవేట్ సంస్థలకు ఓ విజ్ఞప్తి చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఉద్యోగులను ఆఫీస్ లకు రావాలని కోరవద్దని తెలిపింది. ఎంప్లాయిస్, కార్మికులందరికీ ఎమర్జెన్సీ కింద సెలవు ఇవ్వాలని కోరింది. ఆన్ లైన్ లో వర్క్ చేసే అవకాశం ఉన్న వారితో వర్క్ ఫ్రమ్ హోం వర్క్ చేయించాలని కంపెనీలకు సూచించింది. తుపాన్ ఎఫెక్ట్ కారణంగా రాలేని వారికి ఎలాంటి ఫైన్ వేయవద్దని, సాలరీ కోత పెట్టవద్దని ప్రైవేట్ సంస్థలకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం