సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆన్ లైన్ వర్క్ కు అనుమతించండి
- October 05, 2021
ఒమాన్: షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో జనం బయటకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఈ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మస్కట్ లేబర్ మినిస్ట్రీ ప్రైవేట్ సంస్థలకు ఓ విజ్ఞప్తి చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఉద్యోగులను ఆఫీస్ లకు రావాలని కోరవద్దని తెలిపింది. ఎంప్లాయిస్, కార్మికులందరికీ ఎమర్జెన్సీ కింద సెలవు ఇవ్వాలని కోరింది. ఆన్ లైన్ లో వర్క్ చేసే అవకాశం ఉన్న వారితో వర్క్ ఫ్రమ్ హోం వర్క్ చేయించాలని కంపెనీలకు సూచించింది. తుపాన్ ఎఫెక్ట్ కారణంగా రాలేని వారికి ఎలాంటి ఫైన్ వేయవద్దని, సాలరీ కోత పెట్టవద్దని ప్రైవేట్ సంస్థలకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









