బూస్టర్ డోస్ అవసరమైన వారు రిజిస్ట్రేషన్ చేసుకొండి
- October 07, 2021
బహ్రెయిన్: కరోనా ఎఫెక్ట్ సీనియర్ సిటిజన్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఎక్కువగా ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్న సరే వీరికి కరోనా ముప్పు పొంచే ఉంది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే బూస్టర్ డోస్ అవసరమైన వారు వెంటనే బిఅవేర్ (BEAWARE) యాప్ లేదా https://healthalert.gov.bh/en/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ కోరింది. అదే విధంగా పైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారంతా రెండో డోస్ కూడా తీసుకోవాలని కోరింది. వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఫస్ట్ డోస్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే రెండో డోస్ కూడా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







