బూస్టర్ డోస్ అవసరమైన వారు రిజిస్ట్రేషన్ చేసుకొండి
- October 07, 2021
బహ్రెయిన్: కరోనా ఎఫెక్ట్ సీనియర్ సిటిజన్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఎక్కువగా ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్న సరే వీరికి కరోనా ముప్పు పొంచే ఉంది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే బూస్టర్ డోస్ అవసరమైన వారు వెంటనే బిఅవేర్ (BEAWARE) యాప్ లేదా https://healthalert.gov.bh/en/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ కోరింది. అదే విధంగా పైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారంతా రెండో డోస్ కూడా తీసుకోవాలని కోరింది. వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఫస్ట్ డోస్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే రెండో డోస్ కూడా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









