బూస్టర్ డోస్ అవసరమైన వారు రిజిస్ట్రేషన్ చేసుకొండి
- October 07, 2021
బహ్రెయిన్: కరోనా ఎఫెక్ట్ సీనియర్ సిటిజన్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఎక్కువగా ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్న సరే వీరికి కరోనా ముప్పు పొంచే ఉంది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే బూస్టర్ డోస్ అవసరమైన వారు వెంటనే బిఅవేర్ (BEAWARE) యాప్ లేదా https://healthalert.gov.bh/en/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ కోరింది. అదే విధంగా పైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారంతా రెండో డోస్ కూడా తీసుకోవాలని కోరింది. వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఫస్ట్ డోస్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే రెండో డోస్ కూడా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







