ఒమన్ లో భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు
- October 07, 2021
మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా పనిచేసిన సుల్తాానేట్ పదవీకాలం ముగిసింది. బుధవారం ఆయన కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒమన్ రాయల్ ఆఫీస్ మినిస్టర్ సుల్తాన్ మహ్మద్ అల్ నుమానీ ఘనంగా వీడ్కోలు పలికారు. సుల్తానేట్ తన పదవీకాలంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రిటైర్ మెంట్ తర్వాత ఆయన కొత్త జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. భారత్, ఒమన్ ల మధ్య బలమైన, చారిత్రాక సంబంధాల కోసం సుల్తానేట్ చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







