ఒమన్ లో భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు
- October 07, 2021
మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా పనిచేసిన సుల్తాానేట్ పదవీకాలం ముగిసింది. బుధవారం ఆయన కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒమన్ రాయల్ ఆఫీస్ మినిస్టర్ సుల్తాన్ మహ్మద్ అల్ నుమానీ ఘనంగా వీడ్కోలు పలికారు. సుల్తానేట్ తన పదవీకాలంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రిటైర్ మెంట్ తర్వాత ఆయన కొత్త జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. భారత్, ఒమన్ ల మధ్య బలమైన, చారిత్రాక సంబంధాల కోసం సుల్తానేట్ చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







