ఒమన్ లో భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు
- October 07, 2021
మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా పనిచేసిన సుల్తాానేట్ పదవీకాలం ముగిసింది. బుధవారం ఆయన కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒమన్ రాయల్ ఆఫీస్ మినిస్టర్ సుల్తాన్ మహ్మద్ అల్ నుమానీ ఘనంగా వీడ్కోలు పలికారు. సుల్తానేట్ తన పదవీకాలంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రిటైర్ మెంట్ తర్వాత ఆయన కొత్త జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. భారత్, ఒమన్ ల మధ్య బలమైన, చారిత్రాక సంబంధాల కోసం సుల్తానేట్ చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









