ఒమన్ లో భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు

- October 07, 2021 , by Maagulf
ఒమన్ లో భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు

మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా పనిచేసిన సుల్తాానేట్ పదవీకాలం ముగిసింది. బుధవారం ఆయన కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒమన్ రాయల్ ఆఫీస్ మినిస్టర్ సుల్తాన్ మహ్మద్ అల్ నుమానీ ఘనంగా వీడ్కోలు పలికారు. సుల్తానేట్ తన పదవీకాలంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రిటైర్ మెంట్ తర్వాత ఆయన కొత్త జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. భారత్, ఒమన్ ల మధ్య బలమైన, చారిత్రాక సంబంధాల కోసం సుల్తానేట్ చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com