2022 ప్రపంచ కప్ నిర్వాహణ సమావేశం లో పాల్గొన్న ఎమిర్
- March 17, 2016గౌరవనీయ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ గురువారం డెలివరీ మరియు లెగసి ( ఎస్సీ) అత్యున్నత కమిటీ బోర్డు 2016 మొదటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంకు ఎమిర్ దివాన్ వద్ద అధ్యక్షత వహించారు. 2022 ఫుట్ బాల్ ప్రపంచ కప్ నిర్వాహణకు సంబంధించిన పథకాలు అందుకు కేటాయించిన బడ్జెట్ తదితర విషయాలపై చర్చించారు.ఈ సమావేశంలో గౌరవనీయ షేక్ జస్సిం బిన్ హమద్ అల్ థానీ ఎమిర్ డిప్యూటీ చైర్మన్ , ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి హెచ్ ఇ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ వ్యక్తిగత ప్రతినిధి, బోర్డు సభ్యుడు, మరియు ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం