భారత్ -పాక్ మ్యాచ్ లో బిగ్ బి అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట !
- March 17, 2016
మెగా స్టార్ అంటే మన చిరంజీవి కాదులెండి, బాలీవుడ్ బిగ్ బి టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్న మ్యాచ్ కు ముందు అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు పాక్ జట్టు తరపున ఆ దేశ జాతీయ గీతాన్ని పాకిస్తాన్ క్లాసికల్ సింగర్ షఫాకత అమనత ఆలపిస్తారని సమాచారం. దీంతో క్రికెట్ అబిమనులతో పాటు సినీ అబిమానులకు కూడా ఈ 19న పండగా అని తెలుస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









