భారత్ -పాక్ మ్యాచ్ లో బిగ్ బి అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట !
- March 17, 2016
మెగా స్టార్ అంటే మన చిరంజీవి కాదులెండి, బాలీవుడ్ బిగ్ బి టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్న మ్యాచ్ కు ముందు అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు పాక్ జట్టు తరపున ఆ దేశ జాతీయ గీతాన్ని పాకిస్తాన్ క్లాసికల్ సింగర్ షఫాకత అమనత ఆలపిస్తారని సమాచారం. దీంతో క్రికెట్ అబిమనులతో పాటు సినీ అబిమానులకు కూడా ఈ 19న పండగా అని తెలుస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







