నేటి నుంచి ఫీల్డ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాం
- October 11, 2021
కువైట్: కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇవాళ్టి నుంచి సమగ్ర వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా తీసుకోలేని వారిని గుర్తించి వాక్సిన్ లు వేయనున్నారు. మొదటగా ఈ ప్రోగ్రాం బనీద్ అల్-ఖార్ ప్రాంతంలో ప్రారంభించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలో వివిధ కారణాలతో వ్యాక్సిన్ పొందలేకపోతున్న కార్మికులే లక్ష్యంగా ఈ ప్రొగ్రాం ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫీల్డ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో భాగంగా సహకార సంఘాలు, వాణిజ్య సముదాయాలు, సెలూన్లలో పనిచేసే కార్మికులు..వ్యవసాయ కార్మికులు అలాగే బ్యాంకులు, ఫుడ్ ఇండస్ట్రీ, మసీదులలో పనిచేసే వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







