నేటి నుంచి ఫీల్డ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాం
- October 11, 2021
కువైట్: కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇవాళ్టి నుంచి సమగ్ర వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా తీసుకోలేని వారిని గుర్తించి వాక్సిన్ లు వేయనున్నారు. మొదటగా ఈ ప్రోగ్రాం బనీద్ అల్-ఖార్ ప్రాంతంలో ప్రారంభించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలో వివిధ కారణాలతో వ్యాక్సిన్ పొందలేకపోతున్న కార్మికులే లక్ష్యంగా ఈ ప్రొగ్రాం ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫీల్డ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో భాగంగా సహకార సంఘాలు, వాణిజ్య సముదాయాలు, సెలూన్లలో పనిచేసే కార్మికులు..వ్యవసాయ కార్మికులు అలాగే బ్యాంకులు, ఫుడ్ ఇండస్ట్రీ, మసీదులలో పనిచేసే వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







