నేటి నుంచి ఫీల్డ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాం
- October 11, 2021
కువైట్: కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇవాళ్టి నుంచి సమగ్ర వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా తీసుకోలేని వారిని గుర్తించి వాక్సిన్ లు వేయనున్నారు. మొదటగా ఈ ప్రోగ్రాం బనీద్ అల్-ఖార్ ప్రాంతంలో ప్రారంభించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలో వివిధ కారణాలతో వ్యాక్సిన్ పొందలేకపోతున్న కార్మికులే లక్ష్యంగా ఈ ప్రొగ్రాం ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫీల్డ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో భాగంగా సహకార సంఘాలు, వాణిజ్య సముదాయాలు, సెలూన్లలో పనిచేసే కార్మికులు..వ్యవసాయ కార్మికులు అలాగే బ్యాంకులు, ఫుడ్ ఇండస్ట్రీ, మసీదులలో పనిచేసే వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







