ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చ
- March 18, 2016
ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చించేందుకు భారత రాయబారి సంజీవ్ అరోరా ఖతార్ రక్షణ వ్యవహారాల కేబినెట్ సభ్యులు సహాయమంత్రి డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్- అత్తియః ను గురువారం తమ రాయబారి కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ కలయిక లో వారు రెండు దేశాల మధ్య చారిత్రకంగా ఉన్న సన్నిహిత సంబంధాలు భారతదేశం మరియు కతర్ మరియు రక్షణ వ్యూహాల గూర్చి చర్చించారు. భారత రాయబార కార్యాలయం యొక్క రక్షణ సహచరి కెప్టెన్ ఆర్ రవికుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









