ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చ
- March 18, 2016
ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చించేందుకు భారత రాయబారి సంజీవ్ అరోరా ఖతార్ రక్షణ వ్యవహారాల కేబినెట్ సభ్యులు సహాయమంత్రి డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్- అత్తియః ను గురువారం తమ రాయబారి కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ కలయిక లో వారు రెండు దేశాల మధ్య చారిత్రకంగా ఉన్న సన్నిహిత సంబంధాలు భారతదేశం మరియు కతర్ మరియు రక్షణ వ్యూహాల గూర్చి చర్చించారు. భారత రాయబార కార్యాలయం యొక్క రక్షణ సహచరి కెప్టెన్ ఆర్ రవికుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







