ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చ
- March 18, 2016
ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చించేందుకు భారత రాయబారి సంజీవ్ అరోరా ఖతార్ రక్షణ వ్యవహారాల కేబినెట్ సభ్యులు సహాయమంత్రి డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్- అత్తియః ను గురువారం తమ రాయబారి కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ కలయిక లో వారు రెండు దేశాల మధ్య చారిత్రకంగా ఉన్న సన్నిహిత సంబంధాలు భారతదేశం మరియు కతర్ మరియు రక్షణ వ్యూహాల గూర్చి చర్చించారు. భారత రాయబార కార్యాలయం యొక్క రక్షణ సహచరి కెప్టెన్ ఆర్ రవికుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







