ఆఫ్ఘనిస్తాన్లో పేలుడు.. 47కు చేరిన మృతులు
- October 16, 2021కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహార్లో శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడికి బాధ్యులం తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం సంస్థ ప్రకటించింది.
తాలిబన్ల ఆక్రమణల తర్వాత వరుస పేలుళ్లతో ఆఫ్ఘానిస్థాన్ అట్టుడుకుతుంది. గత శుక్రవారమే ఆఫ్ఘానిస్థాన్లోని కుందుజ్ ఫ్రావిన్స్లోని ఓ మసీదులో జరిగిన బాంబు దాడిలో 60 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14