విద్యుత్ సమస్య: హరామైన్ రైల్వే ట్రిప్పుల రద్దు
- October 18, 2021
సౌదీ అరేబియా: అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా హరామైన్ హై స్పీడ్ రైల్వే సిస్టమ్ ఇబ్బందుల్ని ఎదుర్కొంది. 48 గంటలపాటు ఆయా ట్రిప్పుల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. విద్యుత్ సమస్య వల్లనే ఈ ఇబ్బంది తలెత్తిందనీ, దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామనీ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామనీ అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం వెంటనే కల్పించకపోవడం వల్ల మదీనా స్టేషన్ వద్ద ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొని వుంది.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







