ఎక్స్పో దుబాయ్ 2020: ఒక్కరోజులో 23,000 మంది సందర్శకులకు స్వాగతం పలికిన సౌదీ పెవిలియన్
- October 18, 2021
యూఏఈ: ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ పెవిలియన్ ఒకే రోజు 23,000 మంది సందర్శకులకు ఆహ్వానం పలికింది. ఇప్పటిదాకా మొత్తం 200,000 మంది సౌదీ అరేబియా పెవిలియన్ సందర్శించారు. సౌదీ పెవిలియన్ కమిషనర్ జనరల్ ఇంజనీర్ హుస్సేన్ హన్బాజా మాట్లాడుతూ, తమ పెవిలియన్ పెద్ద సంఖ్యలో సందర్శకుల్ని ఆకర్షిస్తోందని అన్నారు. దేశానికి సంబంధించిన హు్యమానిటేరియన్ వెల్త్, సివిల్ మరియు అభివృద్ధి అంశాలే ఇందుకు కారణమని ఆయన వివరించారు. నేచుర్, హెరిటేజ్, బయో కమ్యూనిటీ మరియు ఎకనమిక్ ఆపర్చ్యూనిటీస్ విభాగాల్లో ఈ పెవిలియన్ సందర్శకులకు అవసరమైన అద్భుత సమాచారాన్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు







