ఎక్స్‌పో దుబాయ్ 2020: ఒక్కరోజులో 23,000 మంది సందర్శకులకు స్వాగతం పలికిన సౌదీ పెవిలియన్

- October 18, 2021 , by Maagulf
ఎక్స్‌పో దుబాయ్ 2020: ఒక్కరోజులో 23,000 మంది సందర్శకులకు స్వాగతం పలికిన సౌదీ పెవిలియన్

యూఏఈ: ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో సౌదీ పెవిలియన్ ఒకే రోజు 23,000 మంది సందర్శకులకు ఆహ్వానం పలికింది. ఇప్పటిదాకా మొత్తం 200,000 మంది సౌదీ అరేబియా పెవిలియన్ సందర్శించారు. సౌదీ పెవిలియన్ కమిషనర్ జనరల్ ఇంజనీర్ హుస్సేన్ హన్‌బాజా మాట్లాడుతూ, తమ పెవిలియన్ పెద్ద సంఖ్యలో సందర్శకుల్ని ఆకర్షిస్తోందని అన్నారు. దేశానికి సంబంధించిన హు్యమానిటేరియన్ వెల్త్, సివిల్ మరియు అభివృద్ధి అంశాలే ఇందుకు కారణమని ఆయన వివరించారు. నేచుర్, హెరిటేజ్, బయో కమ్యూనిటీ మరియు ఎకనమిక్ ఆపర్చ్యూనిటీస్ విభాగాల్లో ఈ పెవిలియన్ సందర్శకులకు అవసరమైన అద్భుత సమాచారాన్ని అందిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com