328 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- October 19, 2021
ఒమన్: ప్రవక్త పుట్టినరోజు(1443 AH)ను పురస్కరించుకొని వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఒమన్ సుల్తానేట్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష పెట్టారు. 328 మంది ఖైదీలు క్షమాభిక్ష పొందగా.. ఇందులో 107 మంది విదేశీ ఖైదీలున్నారని ఒమన్ న్యూస్ ఏజెన్సీ (ONA) వెల్లడించింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







