328 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- October 19, 2021 , by Maagulf
328 మంది ఖైదీలకు క్షమాభిక్ష

ఒమన్: ప్రవక్త పుట్టినరోజు(1443 AH)ను పురస్కరించుకొని వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఒమన్ సుల్తానేట్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష పెట్టారు. 328 మంది ఖైదీలు క్షమాభిక్ష పొందగా..  ఇందులో 107 మంది విదేశీ ఖైదీలున్నారని ఒమన్ న్యూస్ ఏజెన్సీ (ONA) వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com