లేబర్ క్యాంపుల్లో నార్తరన్ గవర్నరేట్ తనిఖీలు కొనసాగింపు

- October 20, 2021 , by Maagulf
లేబర్ క్యాంపుల్లో నార్తరన్ గవర్నరేట్ తనిఖీలు కొనసాగింపు

బహ్రెయిన్: నార్తరన్ గవర్నరేట్ పరిధిలో పలు ప్రాంతాలు, గ్రామాల్లో ల్యాబర్ క్యాంపుల తనిఖీలు చేపడుతున్నారు. గవర్నర్ అలి బిన్ షేక్ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫైర్ ఈ మేరకు తనిఖీల వివరాల్ని వెల్లడించారు. లేబర్ క్యాంపుల్లో ఇబ్బందికర పరిస్థితుల్ని సరిచేసేందుకే ఈ తనిఖీలని చెప్పారు. లేబర్ క్యాంపుల్లో పరిమితికి మించి ఎక్కువమంది వుండడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు వివరించారు. కాగా, తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. సంబంధిత అథారిటీస్ సహకారంతో తనిఖీలు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com