యానాంలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఆక్సిజన్' చిత్రం
- March 19, 2016
టాలీవుడ్ నటులు గోపీ చంద్, రాశీఖన్నా జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యానాంలో జరుగుతోంది. కథానాయిన రాశీఖన్నా ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా అక్కడ సూర్యాస్తమయ సమయంలో తీసిన ఆహ్లాదకరమైన ఒక ఫొటోను పోస్ట్ చేశారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా టైటిల్ లోగోను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









