యానాంలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఆక్సిజన్' చిత్రం
- March 19, 2016టాలీవుడ్ నటులు గోపీ చంద్, రాశీఖన్నా జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యానాంలో జరుగుతోంది. కథానాయిన రాశీఖన్నా ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా అక్కడ సూర్యాస్తమయ సమయంలో తీసిన ఆహ్లాదకరమైన ఒక ఫొటోను పోస్ట్ చేశారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా టైటిల్ లోగోను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!