400 ప్రాజెక్టుల ఏర్పాటు లక్ష్యంగా ‘మొబైల్ వెహికిల్ ప్రాజెక్ట్’
- October 28, 2021
కువైట్: సుబ్బియా శివారులో భారీ మొబైల్ వెహికిల్ ప్రాజెక్ట్ రాబోతుంది. జాబర్ బ్రిడ్జికి చివరన వచ్చే ఈ ప్రాజెక్టు ఒక మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 400 ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ వెబ్సైట్, ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే మొబైల్ ప్రాజెక్టులో కార్ పార్కింగ్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రేసింగ్ ట్రాక్, ఎంటర్ టైన్ ఈవెంట్ లకు స్థలాలను కేటాయించనున్నారు. అలాగే ఫుడ్ ట్రక్కులు, రిటైల్ విక్రయాల కోసం స్థలాలను కేటాయించనున్నట్లు అల్-జరిదా దినపత్రిక తన కథనంలో తెలిపింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







