ఈజిప్టులో ఉత్తర సినాయ్లోని ఎల్ అరిష్ నగరంలో దాడి..
- March 20, 2016
ఈజిప్టులో జరిగిన ఫిరంగి దాడుల్లో 13మంది పోలీసులు మరణించారు. ఉత్తర సినాయ్లోని ఎల్ అరిష్ నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఈజిప్ట్ ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక దాడులను ఎదుర్కొంది. ఎక్కువగాఇలాంటి దాడులు సినాయ్ ప్రాంతంలో జరుగుతుంటాయి. 2013లో జరిగిన ఈ దాడిలో వందలాది పోలీసులు, ఆర్మీ సిబ్బంది మృతిచెందారు. ఇలాంటి దాడులు అన్సర్ బైతల్ మక్దిష్ మిలిటెంట్ల సంస్థ పాల్పడుతుంటుంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









