ఈజిప్టులో ఉత్తర సినాయ్‌లోని ఎల్‌ అరిష్‌ నగరంలో దాడి..

- March 20, 2016 , by Maagulf
ఈజిప్టులో  ఉత్తర సినాయ్‌లోని ఎల్‌ అరిష్‌ నగరంలో  దాడి..

ఈజిప్టులో జరిగిన ఫిరంగి దాడుల్లో 13మంది పోలీసులు మరణించారు. ఉత్తర సినాయ్‌లోని ఎల్‌ అరిష్‌ నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఈజిప్ట్‌ ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక దాడులను ఎదుర్కొంది. ఎక్కువగాఇలాంటి దాడులు సినాయ్‌ ప్రాంతంలో జరుగుతుంటాయి. 2013లో జరిగిన ఈ దాడిలో వందలాది పోలీసులు, ఆర్మీ సిబ్బంది మృతిచెందారు. ఇలాంటి దాడులు అన్సర్‌ బైతల్‌ మక్దిష్‌ మిలిటెంట్ల సంస్థ పాల్పడుతుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com