ఈజిప్టులో ఉత్తర సినాయ్లోని ఎల్ అరిష్ నగరంలో దాడి..
- March 20, 2016
ఈజిప్టులో జరిగిన ఫిరంగి దాడుల్లో 13మంది పోలీసులు మరణించారు. ఉత్తర సినాయ్లోని ఎల్ అరిష్ నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఈజిప్ట్ ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక దాడులను ఎదుర్కొంది. ఎక్కువగాఇలాంటి దాడులు సినాయ్ ప్రాంతంలో జరుగుతుంటాయి. 2013లో జరిగిన ఈ దాడిలో వందలాది పోలీసులు, ఆర్మీ సిబ్బంది మృతిచెందారు. ఇలాంటి దాడులు అన్సర్ బైతల్ మక్దిష్ మిలిటెంట్ల సంస్థ పాల్పడుతుంటుంది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







