వరల్డ్ ఎక్స్ పో -2030 రేసులో సౌదీ
- October 30, 2021
రియాద్: వరల్డ్ ఎక్స్ పో-2030 రేసులోకి సౌదీ అరేబియా వచ్చి చేరింది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎక్స్ పోను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సౌదీ తెలిపింది. బ్యూరో ఇంటర్నేషనల్ ఎక్స్ పోజిషన్స్ (BIE), వరల్డ్ ఎక్స్ పో ఆర్గనైజింగ్ బాడీ లకు తాము ఈ ఎక్స్ పో నిర్వహణకు ఆసక్తిగా ఉన్నట్లు లెటర్ కూడా పంపింది. ఈ విషయాన్ని సౌదీ యువరాజ్ స్వయంగా తెలిపారు. రానున్న రోజుల్లో ఆయిల్ ఎక్స్ పోర్ట్స్ పై ఆధారపడటం తగ్గించి మిగతా రంగలపై ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సౌదీ ప్రభుత్వం ఆ దిశగా వ్యుహాత్మకంగా ఇప్పటి నుంచే పనిచేస్తోందన్నారు. పబ్లిక్ సెక్టార్, హెల్త్, ఎడ్యుకేషన్, మౌలిక వసతుల కల్పన పై మరింత దృష్టి పెడతామని చెప్పారు. 2030 నాటికి ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయని సౌదీ ప్రిన్స్ చెప్పారు. వరల్డ్ ఎక్స్ పో 2030 ద్వారా ప్రపంచ దేశాలకు సౌదీ లో వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలను వివరిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







