వరల్డ్ ఎక్స్ పో -2030 రేసులో సౌదీ
- October 30, 2021
రియాద్: వరల్డ్ ఎక్స్ పో-2030 రేసులోకి సౌదీ అరేబియా వచ్చి చేరింది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎక్స్ పోను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సౌదీ తెలిపింది. బ్యూరో ఇంటర్నేషనల్ ఎక్స్ పోజిషన్స్ (BIE), వరల్డ్ ఎక్స్ పో ఆర్గనైజింగ్ బాడీ లకు తాము ఈ ఎక్స్ పో నిర్వహణకు ఆసక్తిగా ఉన్నట్లు లెటర్ కూడా పంపింది. ఈ విషయాన్ని సౌదీ యువరాజ్ స్వయంగా తెలిపారు. రానున్న రోజుల్లో ఆయిల్ ఎక్స్ పోర్ట్స్ పై ఆధారపడటం తగ్గించి మిగతా రంగలపై ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సౌదీ ప్రభుత్వం ఆ దిశగా వ్యుహాత్మకంగా ఇప్పటి నుంచే పనిచేస్తోందన్నారు. పబ్లిక్ సెక్టార్, హెల్త్, ఎడ్యుకేషన్, మౌలిక వసతుల కల్పన పై మరింత దృష్టి పెడతామని చెప్పారు. 2030 నాటికి ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయని సౌదీ ప్రిన్స్ చెప్పారు. వరల్డ్ ఎక్స్ పో 2030 ద్వారా ప్రపంచ దేశాలకు సౌదీ లో వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలను వివరిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









