భారత పర్యటనకు పోప్‌ని ఆహ్వానించిన మోడీ

- October 30, 2021 , by Maagulf
భారత పర్యటనకు పోప్‌ని ఆహ్వానించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ, పోప్ ఫ్రాన్సిస్ బారత పర్యటన నిర్వహించాల్సింది ఆహ్వానించారు. వాటికన్ వద్ద పోప్ ప్రాన్సిస్‌ని కలవడం ఆనందంగా వుందనీ, పలు అంశాలపై పోప్‌తో చర్చించడం జరిగిందనీ, భారతదేశానికి పోప్‌ని ఆహ్వానించడం జరిగిందనీ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com