వ్యక్తిగత పనుల కోసం వినియోగిస్తే, యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరిమానా,జైలు శిక్ష
- November 01, 2021
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), ఎంప్లాయర్ (యజమాని) ఎవరైనా తమ వ్యక్తిగత అవసరాల కోసం కార్మికుల్ని వినియోగిస్తే, ఇతర యజమానుల కోసం వినియోగిస్తే.. అలాంటి యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం వుందని పేర్కొంది. సదరు యజమానికి రిక్రూట్మెంట్ బ్యాన్ కూడా ఐదేళ్ళపాటు విధించే అవకాశం వుంది. ఎంప్లాయర్ వలసదారుడైతే, దేశం నుంచి బహిష్కరిస్తారు కూడా. ఉల్లంఘనల్లో ఎంతమంది కార్మికుల్ని వినియోగిస్తే, అందుకు అనుగుణంగా జరీమానా పెరుగుతుంటుంది. ఉల్లంఘనలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుననీ మక్కా అలాగే రియాద్ రీజియన్లకు చెందినవారు 911 నెంబరులోనూ, ఇతర రీజియన్లకు చెందినవారు 999 నెంబరులోనూ ఫిర్యాదు చేయాలనీ సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!









