పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- March 29, 2026
దోహాః ఖతార్ లో కిండర్గార్టెన్లు మరియు ప్రభుత్వ పాఠశాలల కోసం ఆమోదించిన పనివేళలను విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లో ఒక ప్రకటన షేర్ చేసింది.
ఆ సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కిండర్ గార్టెన్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30
ప్రైమరీ స్కూల్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:45
ప్రిపరేటరీ స్కూల్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 1:30
సెకండరీ స్కూల్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 1:30
ప్రైవేట్ పాఠశాలలు తమతమ విద్యా విధానాలకు అనుగుణంగా, ఆయా పాఠశాలల పనివేళల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేస్తాయని కూడా విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







