డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- March 29, 2026
మనామా: జాతీయ భద్రతను దృష్టి పెట్టుకొని డ్రోన్ల వాడకంపై పూర్తిగా నిషేధం విధించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితులు మరియు రాజ్యంపై ఇటీవల జరిగిన శత్రుపూరిత చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నిషేధాన్ని ఉల్లంఘించిన ఏ డ్రోన్నైనా వెంటనే అడ్డుకుని, ధ్వంసం చేస్తామన్నారు. అలాగే నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అది హెచ్చరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల భద్రతను మరియు జాతీయ భద్రతను కాపాడటానికి ఈ చర్య అవసరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









