డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- March 29, 2026
మనామా: జాతీయ భద్రతను దృష్టి పెట్టుకొని డ్రోన్ల వాడకంపై పూర్తిగా నిషేధం విధించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితులు మరియు రాజ్యంపై ఇటీవల జరిగిన శత్రుపూరిత చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నిషేధాన్ని ఉల్లంఘించిన ఏ డ్రోన్నైనా వెంటనే అడ్డుకుని, ధ్వంసం చేస్తామన్నారు. అలాగే నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అది హెచ్చరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల భద్రతను మరియు జాతీయ భద్రతను కాపాడటానికి ఈ చర్య అవసరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







