డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- March 29, 2026
మనామా: జాతీయ భద్రతను దృష్టి పెట్టుకొని డ్రోన్ల వాడకంపై పూర్తిగా నిషేధం విధించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితులు మరియు రాజ్యంపై ఇటీవల జరిగిన శత్రుపూరిత చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నిషేధాన్ని ఉల్లంఘించిన ఏ డ్రోన్నైనా వెంటనే అడ్డుకుని, ధ్వంసం చేస్తామన్నారు. అలాగే నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అది హెచ్చరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల భద్రతను మరియు జాతీయ భద్రతను కాపాడటానికి ఈ చర్య అవసరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









