29AED నుంచి పలు దేశాలకు ప్రారంభమయ్యే విమాన టిక్కెట్ ధరలు
- November 01, 2021
యూఏఈ: విజ్ ఎయిర్ అబుధాబి, నమ్మశక్యం కాని అతి తక్కువ ధరలకే ప్రయాణీకులకు టిక్కెట్లను పలు జీసీసీ దేశాలకు వెళ్ళేందుకోసం ప్రకటించింది. అబుధాబి నుంచి బహ్రెయిన్, మస్కట్ దేశాలకు ఎంపిక చేసిన విమానాల్లో కేవలం 29 దిర్హాములకే ప్రయాణించే వీలు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని సంస్థ తమ సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించింది. నవంబర్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా, విజ్ ఎయిర్ అబుధాబి, గత అక్టోబరులో ఏడు కొత్త రూట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









