అనుమతి లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు
- November 02, 2021
బహ్రెయిన్: ముగ్గురు వ్యక్తులు లైసెన్సు లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న కేసులో విచారణ జరుగుతోంది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించడం జరిగింది. రేపు కింది కోర్టు యెదుట నిందితులు హాజరు కావాల్సి వుంది. నిందితులు, స్టాంపు లేని అలాగే అనుమతుల్లేని నగల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వారు విక్రయిస్తున్న బంగారు అలాగే వెండి నగలపై స్టాంప్ లేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









