అనుమతి లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు

- November 02, 2021 , by Maagulf
అనుమతి లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు

బహ్రెయిన్: ముగ్గురు వ్యక్తులు లైసెన్సు లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న కేసులో విచారణ జరుగుతోంది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించడం జరిగింది. రేపు కింది కోర్టు యెదుట నిందితులు హాజరు కావాల్సి వుంది. నిందితులు, స్టాంపు లేని అలాగే అనుమతుల్లేని నగల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వారు విక్రయిస్తున్న బంగారు అలాగే వెండి నగలపై స్టాంప్ లేదని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com