అక్టోబర్‌లో 2,600 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్

- November 02, 2021 , by Maagulf
అక్టోబర్‌లో 2,600 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్

ఒమాన్: 2021 అక్టోబర్ నెలలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివిధ కేసుల్లో 2600 మంది నిందితులకు సంబంధించిన కేసులను డీల్ చేసింది. మొత్తం కేసుల సంఖ్య 2387. సెప్టెంబరులో ఈ కేసుల సంఖ్య 2464గా వుంది. కాగా, మొత్తం 11,951 జ్యుడీషియల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. కాగా, ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల సంఖ్య 7,344గా నమోదైంది. ఎలక్ట్రానిక్ విధానంలో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 313గా వుంది. అంతకు ముందు నెలతో పోల్చితే అక్టోబరులో స్వల్ప తగ్గుదల నమోదయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com