అక్టోబర్లో 2,600 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్
- November 02, 2021
ఒమాన్: 2021 అక్టోబర్ నెలలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివిధ కేసుల్లో 2600 మంది నిందితులకు సంబంధించిన కేసులను డీల్ చేసింది. మొత్తం కేసుల సంఖ్య 2387. సెప్టెంబరులో ఈ కేసుల సంఖ్య 2464గా వుంది. కాగా, మొత్తం 11,951 జ్యుడీషియల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. కాగా, ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల సంఖ్య 7,344గా నమోదైంది. ఎలక్ట్రానిక్ విధానంలో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 313గా వుంది. అంతకు ముందు నెలతో పోల్చితే అక్టోబరులో స్వల్ప తగ్గుదల నమోదయ్యింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







