అక్టోబర్లో 2,600 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్
- November 02, 2021
ఒమాన్: 2021 అక్టోబర్ నెలలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివిధ కేసుల్లో 2600 మంది నిందితులకు సంబంధించిన కేసులను డీల్ చేసింది. మొత్తం కేసుల సంఖ్య 2387. సెప్టెంబరులో ఈ కేసుల సంఖ్య 2464గా వుంది. కాగా, మొత్తం 11,951 జ్యుడీషియల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. కాగా, ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల సంఖ్య 7,344గా నమోదైంది. ఎలక్ట్రానిక్ విధానంలో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 313గా వుంది. అంతకు ముందు నెలతో పోల్చితే అక్టోబరులో స్వల్ప తగ్గుదల నమోదయ్యింది.
తాజా వార్తలు
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!









