అబుధాబి లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సున్నాకి చేరిన కోవిడ్ కేసులు
- November 02, 2021
అబుధాబి: అబుధాబి లోని ప్రైవేటు ఆసుపత్రులన్నీ కోవిడ్ 19 పేషెంట్ల విషయంలో సున్నా కేసులు నమోదు చేస్తున్నాయి. అబుధాబి లో హెల్త్ కేర్ రెగ్యులేటర్, అల్ రభా ఆసుపత్రిని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (కోవిడ్ 19 సహా) చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ముందు ముందు పూ్తిగా రభా ఆసుపత్రికి మాత్రమే కోవిడ్ 19 కేసులు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. అల్ రభా ఆసుపత్రిలో పడకల లభ్యత కూడా గణనీయంగా పెంచారు. తాజాగా షేక్ ఖలీఫా మెడికల్ సిటీ కూడా కోవిడ్ 19 కేసుల నుంచి విముక్తి పొందింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







