అబుధాబి లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సున్నాకి చేరిన కోవిడ్ కేసులు
- November 02, 2021
అబుధాబి: అబుధాబి లోని ప్రైవేటు ఆసుపత్రులన్నీ కోవిడ్ 19 పేషెంట్ల విషయంలో సున్నా కేసులు నమోదు చేస్తున్నాయి. అబుధాబి లో హెల్త్ కేర్ రెగ్యులేటర్, అల్ రభా ఆసుపత్రిని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (కోవిడ్ 19 సహా) చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ముందు ముందు పూ్తిగా రభా ఆసుపత్రికి మాత్రమే కోవిడ్ 19 కేసులు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. అల్ రభా ఆసుపత్రిలో పడకల లభ్యత కూడా గణనీయంగా పెంచారు. తాజాగా షేక్ ఖలీఫా మెడికల్ సిటీ కూడా కోవిడ్ 19 కేసుల నుంచి విముక్తి పొందింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…









