అబుధాబి లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సున్నాకి చేరిన కోవిడ్ కేసులు
- November 02, 2021
అబుధాబి: అబుధాబి లోని ప్రైవేటు ఆసుపత్రులన్నీ కోవిడ్ 19 పేషెంట్ల విషయంలో సున్నా కేసులు నమోదు చేస్తున్నాయి. అబుధాబి లో హెల్త్ కేర్ రెగ్యులేటర్, అల్ రభా ఆసుపత్రిని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (కోవిడ్ 19 సహా) చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ముందు ముందు పూ్తిగా రభా ఆసుపత్రికి మాత్రమే కోవిడ్ 19 కేసులు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. అల్ రభా ఆసుపత్రిలో పడకల లభ్యత కూడా గణనీయంగా పెంచారు. తాజాగా షేక్ ఖలీఫా మెడికల్ సిటీ కూడా కోవిడ్ 19 కేసుల నుంచి విముక్తి పొందింది.
తాజా వార్తలు
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!







