నేటి నుంచే అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ప్రారంభం
- November 05, 2021
మస్కట్: మస్కట్ మున్సిపల్ అధికారులు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ప్రభుత్వం నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తోంది. ఇందులో భాగంగా సిటీలోని ప్రముఖ అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ను నేటి నుంచి రీ ఓపెన్ చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా రోజుల నుంచి ఈ పార్క్ ను మూసివేశారు. మళ్లీ రీ ఓపెన్ చేస్తుండటంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్బుహ్, గుబ్ర లేక్ లను మాత్రం ఇప్పుడు రీ ఓపెన్ చేయటం లేదని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









