నేటి నుంచే అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ప్రారంభం
- November 05, 2021
మస్కట్: మస్కట్ మున్సిపల్ అధికారులు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ప్రభుత్వం నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తోంది. ఇందులో భాగంగా సిటీలోని ప్రముఖ అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ను నేటి నుంచి రీ ఓపెన్ చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా రోజుల నుంచి ఈ పార్క్ ను మూసివేశారు. మళ్లీ రీ ఓపెన్ చేస్తుండటంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్బుహ్, గుబ్ర లేక్ లను మాత్రం ఇప్పుడు రీ ఓపెన్ చేయటం లేదని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







