నేటి నుంచే అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ప్రారంభం
- November 05, 2021
మస్కట్: మస్కట్ మున్సిపల్ అధికారులు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ప్రభుత్వం నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తోంది. ఇందులో భాగంగా సిటీలోని ప్రముఖ అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ను నేటి నుంచి రీ ఓపెన్ చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా రోజుల నుంచి ఈ పార్క్ ను మూసివేశారు. మళ్లీ రీ ఓపెన్ చేస్తుండటంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్బుహ్, గుబ్ర లేక్ లను మాత్రం ఇప్పుడు రీ ఓపెన్ చేయటం లేదని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







